Download Now Banner

This browser does not support the video element.

మదనపల్లె సానిటోరియం వద్ద బైక్‌ అదుపుతప్పిన ఘటనలో వ్యక్తికి తీవ్ర గాయాలు

Madanapalle, Annamayya | Aug 22, 2025
రోడ్డు ప్రమాదంలో బెంగళూరుకు చెందిన మునిరెడ్డి (58) తీవ్రంగా గాయపడ్డాడు. పీలేరుకు సొంత పనిపై గురువారం బైకులో వచ్చాడు. తిరుగు ప్రయాణంలో శుక్రవారం ఉదయం మదనపల్లె శానిటోరియం వద్ద, నాలుగు లైన్ల జాతీయ రహదారి క్లోస్ చేసి ఉండడంతో డివైడర్ ను ఢీకొని ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడ్డ బాధితున్ని 108లో స్థానిక మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు మెరుగైన వైద్య చికిత్సలు అందించగా కోలు కుంటున్నాడు..
Read More News
T & CPrivacy PolicyContact Us