Download Now Banner

This browser does not support the video element.

వైబిపట్నంలో కన్నతల్లిని కొట్టి చంపిన కుమారుడు రామ్మూర్తినాయుడు శనివారం అరెస్ట్, నర్సీపట్నం డిఎస్పి శ్రీనివాసరావు వెల్లడి

Narsipatnam, Anakapalli | Sep 13, 2025
నర్సీపట్నం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని నాతవరం మండలం వైబీ పట్నం గ్రామంలో శుక్రవారం ఉదయం కన్నతల్లి మంగను కొట్టి చంపిన కుమారుడు రామ్మూర్తి నాయుడు శనివారం అరెస్టు చేశామని నర్సీపట్నం డిఎస్పి పి శ్రీనివాసరావు శనివారం సాయంత్రం నర్సీపట్నంలో విలేకరులకు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us