Download Now Banner

This browser does not support the video element.

చిత్తూరు: నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 11 మందికి రూ.1.10 లక్షల జరిమానా: ట్రాఫిక్ సీఐ నిత్య బాబు

Chittoor, Chittoor | Dec 17, 2024
చిత్తూరు నగరంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ 11 మందికి భారీ జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సీఐ నిత్య బాబు తెలిపారు. ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున రూ.1.10 లక్షలు జరిమానా జడ్జి ఉమాదేవి విధించినట్లు తెలిపారు. మొదటిసారి పట్టుబడితే రూ. 10 వేలు జరిమానా, 6 నెలలు జరుగు శిక్ష, రెండోసారి పట్టుబడితే రూ.15 వేలు జరిమానా, 3ఏళ్లు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us