Download Now Banner

This browser does not support the video element.

కళ్యాణదుర్గం: నాగిరెడ్డిపల్లిలో విషాదం, విష గుళికలు మింగి వ్యక్తి ఆత్మహత్య, పోలీసులు విచారణ

Kalyandurg, Anantapur | Sep 13, 2025
బ్రహ్మసముద్రం మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భీమప్ప అనే వ్యక్తి విష గుళికలు మింగి శుక్రవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read More News
T & CPrivacy PolicyContact Us