Download Now Banner

This browser does not support the video element.

కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అత్యంత వైభవంగా గండాదీప కార్యక్రమం

Kalyandurg, Anantapur | Sep 30, 2025
కళ్యాణదుర్గంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మంగళవారం దుర్గాష్టమి సందర్భంగా గండాదీప కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తలలపై గండా దీపాన్ని వెలిగించారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం వాసవి మాత వద్ద గండా దీపాలు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయంతో పాటు పరిసరాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.
Read More News
T & CPrivacy PolicyContact Us