Download Now Banner

This browser does not support the video element.

కొత్తగూడెం: ఎగువ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద క్రమేపి గోదావరి పెరుగుతుందని ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎస్పీ

Kothagudem, Bhadrari Kothagudem | Aug 28, 2025
ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం క్రమేపీ పెరుగుతూ ఉదృతంగా ప్రవహిస్తున్నది.కావున గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ శాఖ ఇతర శాఖల సమన్వయంతో ముందస్తు చర్యలు చేపడుతుందని తెలియజేశారు.అత్యవసరమైతే తప్పు బయటికి రావద్దని సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us