Download Now Banner

This browser does not support the video element.

మణుగూరు: హత్య కేసులో భర్తతోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన అశ్వారావుపేట పోలీసులు

Manuguru, Bhadrari Kothagudem | Aug 26, 2025
గత రెండు రోజుల క్రితం అశ్వారావుపేట మండల కేంద్రంలో అనుమానస్పద మృతి చెందిన లక్ష్మీ ప్రసన్న భర్త నరేష్ తో పాటు అతని తల్లి విజయలక్ష్మి,అతని అక్క భూలక్ష్మిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ నాగరాజు మంగళవారం తెలిపారు..
Read More News
T & CPrivacy PolicyContact Us