Download Now Banner

This browser does not support the video element.

కావలి: గణేష్ కమిటీలు నిబంధనలు పాటించాలి..కావలి రూరల్ సీఐ రాజేశ్వర రావు

Kavali, Sri Potti Sriramulu Nellore | Aug 23, 2025
వినాయక చవితి సందర్భంగా విగ్రహాలు ప్రతిష్టించేవారు విధిగా పోలీసు అనుమతి తీసుకోవాలని కావలి రూరల్ సీఐ రాజేశ్వర రావు తెలిపారు.శనివారం ఆయన మాట్లాడారు. గణేష్ మండపాల వద్ద రక్షణ బాధ్యత పూర్తిగా కమిటీ సభ్యులే తీసుకోవాలన్నారు. అదేవిధంగా పోలీసు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. విద్యుత్ షాట్ సర్క్యూట్ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మండపాల
Read More News
T & CPrivacy PolicyContact Us