Download Now Banner

This browser does not support the video element.

వరద ఉదృతి పెరిగిన నేపథ్యంలో కోటిపల్లి-ముక్తేశ్వరంలో పంటు ప్రయాణాలను నిలిపేయాలని సూచించిన ఆర్డీఓ అఖిల

K Gangavaram, Konaseema | Jul 12, 2025
ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు కోటిపల్లి గౌతమి గోదావరి నదిలో నీటి ప్రవాహం పెరిగింది. ఈ నేపథ్యంలో కోటిపల్లి-ముక్తేశ్వరం పంటు ప్రయాణాలు నిలిపివేశారు. గోదావరి నది మధ్యలో గల కచ్చా రహదారికి గండి పడింది. విషయం తెలుసుకున్న రామచంద్రపురం ఆర్డీఓ అఖిల గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించి కోటిపలి రేవులో పంటు ప్రయాణాలు నిలిపి వేయాలని ఆదేశించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us