Download Now Banner

This browser does not support the video element.

ఖైరతాబాద్: జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం : నాంపల్లిలో మంత్రి సీతక్క

Khairatabad, Hyderabad | Sep 29, 2025
జర్నలిస్టులకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. సోమవారంనాడు నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమి ఆడిటోరియంలో జర్నలిస్టుల సంక్షేమ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హజయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, మీడియా రంగంలో వృత్తిని కొనసాగిస్తూ అమరులైన జర్నలిస్టులకు జోహర్లు అర్పించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us