Download Now Banner

This browser does not support the video element.

అలంపూర్: ఎరువులు అందక రైతులు ఆవేదన - సమస్య పరిష్కరించాలని అధికారులకు వినతిపత్రం అందజేసిన BRS నేతలు

Alampur, Jogulamba | Sep 4, 2025
ఈరోజు అలంపూర్ పట్టణంలోని ఎమ్మార్వో శ్రీమతి మంజుల గారికి మరియు మండల వ్యవసాయ అధికారి నాగార్జున రెడ్డి గారిని బి. ఆర్. యస్ నేతలు, మహేష్ , శ్రీనివాసులు కలసి, మాట్లాడుతూ రైతులు ఎరువుల కొరత కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నారని, సకాలంలో ఎరువులు అందడం లేదని రైతులు రోజుల తరబడి యూరియా కోసం ఎదురు చూస్తున్నారని. ముఖ్యంగా కౌలు రైతులు వారికి పాస్ బుక్కులు లేకపోవడంతో వారు పాస్ బుక్ ఉన్నటువంటి రైతులను వేడుకుంటున్నారు.తక్షణమే యూరియ సమస్యను పరిష్కరించాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us