Download Now Banner

This browser does not support the video element.

తాంసీ: తాంసీ మండల కేంద్రంలో క్షుద్రపూజల కలకలం

Tamsi, Adilabad | Nov 5, 2024
తాంసి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గల ప్రధాన రహదారిపై క్షుద్రపూజల ఆనవాళ్లు కలకలం రేపుతున్నాయి.రహదారి మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి గుడ్డు, నిమ్మకాయ, కుంకుమ, పసుపు ఉంచారు.ఇదిలా ఉండగా నెలరోజుల క్రితం ఇదే గ్రామంలోని ఆశ్రమ పాఠశాల ఎదుట ఇలాంటి ఆనవాళ్లే కనిపించాయి. దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us