Download Now Banner

This browser does not support the video element.

కొత్తగూడెం: రైతాంగ సమస్యల పరిష్కరించడంలో పాలకులు విఫలం చెందారని ఎస్ కే యం జిల్లా సదస్సులో రైతు సంఘాల నాయకులు ఆరోపించారు

Kothagudem, Bhadrari Kothagudem | Sep 10, 2025
రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర పాలకులు ఘోరంగా విఫలం చెందుతున్నారని ఫలితంగా రైతులు నష్టాల ఊబిలోకి నెట్టివేయబడుతున్నారని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నాయకులు ఆరోపించారు.. బుధవారం కొత్తగూడెం సిపిఎం జిల్లా కార్యాలయం శేషగిరి భవన్లో రైతు సంఘం జిల్లా నాయకుల సమావేశం నిర్వహించారు..
Read More News
T & CPrivacy PolicyContact Us