Download Now Banner

This browser does not support the video element.

రైతు నుండి 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ జెడ్ తుని గ్రామ వీఆర్వో పృద్వి

Anakapalle, Anakapalli | Sep 4, 2025
పాసుబుక్ మంజూరు చేసేందుకు 20 వేలు రూపాయలు తీసుకుంటుండగా కసింకోట మండలం జెడ్ తుని గ్రామ వీఆర్వోను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు, నర్సింగబిల్లి గ్రామానికి చెందిన రైతు భూమి పాసుబుక్ మంజూరు చేసేందుకు వీఆర్వో పృథ్వి 40 వేలు డిమాండ్ చేయగా, 20 వేలకు ఒప్పందం చేసుకొని, లంచం ఇవ్వడానికి ఇష్టపడని రైతు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో, గురువారం వీఆర్వోను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us