Download Now Banner

This browser does not support the video element.

వికారాబాద్: జిల్లా కేంద్రంలో ఈవీఎం గోడౌన్ పరిశీలించిన కలెక్టర్ ప్రతిక్ జైన్

Vikarabad, Vikarabad | Jun 5, 2025
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయ ఆవరణలో గల ఈవీఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్, అదనపు కలెక్టర్ తో కలిసి పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్ తీశారు. ఈవీఎంలు,బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్లు ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us