Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: విశాఖలో ఓ మూగ బాలికపై అత్యాచారం.. పోలీస్ కమిషనర్ చొరవతో విచారణ ప్రారంభించిన పోలీసులు

India | Sep 8, 2025
విశాఖలో దారుణఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.మూగ బాలికపై వివరాలు ఇద్దరు కామాంధులు అత్యాచారం చేసినట్లు బాధితురాలి తల్లిదండ్రులు పోలీస్ కంట్రోల్ రూంకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న సీపీ శంఖబ్రత బాగ్నీ వివ సేకరించాలని సిబ్బందిని ఆదేశించారు. ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతమ్మధార పరిసర ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు
Read More News
T & CPrivacy PolicyContact Us