Download Now Banner

This browser does not support the video element.

గోకవరం: కొవ్వూరు గోస్పాద క్షేత్రంలో భక్తుల పుణ్య స్నానాలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టండి: ఆర్డీఓ రాణి సుస్మిత

Gokavaram, East Godavari | Feb 22, 2025
మహాశివరాత్రి పురస్కరించుకుని కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో భక్తుల పుణ్య స్థానాలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులకు ఆర్డిఓ రాణి సుస్మిత ఆదేశాలు జారీ చేశారు శనివారం సాయంత్రం రెవిన్యూ, పోలీస్ ,మున్సిపల్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి భక్తులకు అసౌకర్యం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us