Download Now Banner

This browser does not support the video element.

సృజనాత్మకతను వెలికి తీయాలి - క్రోసూరులో డీఈవో వెంకటేశ్వర్లు.

Pedakurapadu, Palnadu | Apr 16, 2024
విద్యార్థులకు సీబీఎస్ఈ తరగతులను బోధిస్తూ సృజనాత్మకతను కూడా వెలికి తీయాలని పల్నాడు డీఈవో వెంకటేశ్వర్లు అన్నారు . మంగళవారం క్రోసూరులోని ప్రభుత్వం మోడల్ స్కూల్ ను ఆయన తనిఖీ చేశారు . సీబీఎస్సీ తరగతులను పరిశీలించారు. ఇంటర్ లో మంచి ఫలితాలు సాధించడం పట్ల అధ్యాపకులను అభినందించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us