Download Now Banner

This browser does not support the video element.

40 శాతం కంటే పైబడిన వికలాంగులు డాక్టర్ సర్టిఫికెట్ పొంది పెన్షన్ పునరుద్దించుకోవాలన్న చింతలపూడి MLA రోషన్ కుమార్

Chintalapudi, Eluru | Aug 24, 2025
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో వికలాంగులకు 40 శాతం కంటే వైకల్యం కలిగి ఉండి సచివాలయం ద్వారా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు వెళ్లి రీ వెరిఫికేషన్ చేయించుకున్న వారు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వైద్యులు ఇచ్చిన సర్టిఫికెట్ ను తీసుకుని ఎంపీడీవో కార్యాలయంలో సమర్పించి పెన్షన్ పొందగలరని చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆదివారం ఉదయం పది గంటల సమయంలో పెన్షన్ దారులను కోరారు . ఈ సర్టిఫికెట్లు పెన్షన్ దారులు 15 రోజుల్లోగా స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వెరిఫికేషన్ కు ఆధార్ కార్డు, పాత సదరం సర్టిఫికెట్,
Read More News
T & CPrivacy PolicyContact Us