Download Now Banner

This browser does not support the video element.

పుంగనూరు: వేలం పాటలో 80, వేల116 రూపాయలు పలికిన లడ్డు.

Punganur, Chittoor | Sep 5, 2025
చిత్తూరు జిల్లా.పుంగనూరు పట్టణం నాగ పాల్యం వీధిలో శ్రీ అభయ గణపతి సేవా సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. శుక్రవారం నిమజ్జనం సందర్భంగా స్వామి వారి దగ్గర ఉంచిన లడ్డూకు వేలం పాట శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నిర్వహించారు. దీనిని పుంగనూరు పట్టణానికి చెందిన జమున అనే మహిళ రూ.80,116 వేలకు పాడి దక్కించుకుని లడ్డూను భక్తులకు పంచిపెట్టారు. పది రోజులు పాటు మండపంలో పూజలు అందుకున్న వెండి నాణ్యం 57 వేల రూపాయలకు వేలం పాటలో తుంగారెడ్డిబాబు , తగ్గించుకున్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us