Download Now Banner

This browser does not support the video element.

అమ్మవారి పేట లో పోలీసులకు పట్టుబడిన 856 కిలోల గంజాయి దగ్ధం

Khila Warangal, Warangal Rural | May 20, 2025
పోలీసులకు పట్టుబడిన 856 కిలోల గంజాయి దగ్ధం తెలంగాణ యాంటీ నార్కోటిక్ విభాగం ఆదేశాల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 19 కేసుల్లో పోలీసులకు పట్టుబడిన సుమారు 4కోట్ల 28లక్షలు27వేల రూపాయల విలువ గల 846 కిలోల 550 గ్రాముల గంజాయిని అమ్మవారి పేటలోని కాకతీయ మెడిక్లీన్ సర్వీస్ లో డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ తో పాటు అడిషనల్ డీసీపీ రవి,ఏసీపీ డేవిడ్ రాజు సమక్షంలో గంజాయిని దగ్ధం చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us