Download Now Banner

This browser does not support the video element.

మంచిర్యాల: రసూల్ పల్లి వద్ద జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం డివైడర్ ను ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు

Mancherial, Mancherial | Aug 22, 2025
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని రసూల్ పల్లి గ్రామం వద్ద శుక్రవారం మధ్యాహ్నం ప్రాంతంలోఘోర రోడ్డు ప్రమాదం జరిగింది జాతీయ రహదారి 63 పై బైక్ పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు డివైడర్ ను ఢీకొనడంతో ఇద్దరికి త్రీవ గాయాలు అయ్యాయి గాయపడిన ఇద్దరు వ్యక్తులను మెరుగైన చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us