Download Now Banner

This browser does not support the video element.

గుంతకల్లు: గుత్తి మండలం బాట సుంకులమ్మ దేవాలయం సమీపంలో రోడ్డు ప్రమాదం: నిలుచున్న లారీని ఢీకొన్న ఐచర్ వాహనం, ఇద్దరికి తీవ్ర గాయాలు

Guntakal, Anantapur | Aug 27, 2025
గుత్తి మండలం 44వ జాతీయ రహదారిపై బాట సుంకలమ్మ దేవాలయం సమీపంలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిలుచున్న లారీని ఐచర్ వాహనం ఢీకొనింది. ప్రమాదంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన లారీ డ్రైవర్ అజయ్, తమిళనాడుకు చెందిన ఐచర్ డ్రైవర్ కుమరేశ్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం అనంతపురం రెఫర్ చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read More News
T & CPrivacy PolicyContact Us