Download Now Banner

This browser does not support the video element.

పుంగనూరు: పట్టణంలో వివాహిత అదృశ్యం కేసు నమోదు. ఎస్ఐ.కే .వెంకటరమణ.

Punganur, Chittoor | Aug 31, 2025
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణం .కొత్తపేటలో కాపురం ఉంటున్న పి. మునీంద్ర భార్య కోమల 19 సంవత్సరాలు శనివారం నుంచి కనబడకపోవడంతో . చుట్టుపక్కల సమీప బంధువుల ఇండ్లలో గాలించిన ఫలితం లేకపోవడంతో భర్త పి .మునింద్ర పుంగనూరు పోలీసులను ఆశ్రయించాడు.భర్త ఫిర్యాదు మేరకు మహిళ అదృశ్యంగా కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్సై. కే వెంకటరమణ ఆదివారం మధ్యాహ్నం 4గంటలకు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us