Download Now Banner

This browser does not support the video element.

సిరిసిల్ల: భక్తిశ్రద్ధలతో శోభయాత్ర... గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

Sircilla, Rajanna Sircilla | Sep 5, 2025
వినాయక నవరతి ఉత్సవాల్లో భాగంగా సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణనాథుడి నిమజ్జన శోభాయాత్రలో పాల్గొన్నబికలెక్టర్ సందీప్ కుమార్ ఝా. కలెక్టరేట్ లోని ఆయా శాఖల అధికారులు, సిబ్బంది వినాయకుడి భక్తి శ్రద్ధలతో శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. సిరిసిల్ల మానేరు తీరంలో నిమజ్జనం చేశారు.కార్యక్రమంలో వేములవాడ ఆర్డీవో రాధాభాయ్, కలెక్టరేట్ ఏఓ రాంరెడ్డి, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్, రాంచందర్, ప్రవీణ్, లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జునరావు, డీటీసీపీఓ అన్సార్, అధికారు
Read More News
T & CPrivacy PolicyContact Us