మునగాల మండలం ముకుందాపురం వద్ద సోమవారం జరిగిన కారు ప్రమాదానికి సంబంధించిన పోలీసులు దగ్గర్లో ఉన్న సీసీ కెమేరాలు పరిశీలించారు. కాగా ఫుటేజీలో కారు వేగంగా రోడ్డుపై నిలబడి కంటైనర్ను వెనక నుండి ఢీకొట్టి లారీ కిందకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరు అక్కడికక్కడే మరణించారు.