విశాఖలో మూడు రోజులు పాటు నిర్వహిస్తున్న జనసేన సేనతో సేనాని కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు, గురువారం విశాఖలో నిర్వహించిన జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, సుందరపు విజయ్ కుమార్ పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు.