Download Now Banner

This browser does not support the video element.

గుంటూరు: వర్షాకాలం నేపథ్యంలో చేబ్రోలు పిహెచ్సి పరిధిలో జ్వరాలు ఉన్నాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: చేబ్రోలు పిహెచ్సిడాక్టర్ ఊర్మిళ

Guntur, Guntur | Sep 13, 2025
వర్షా కాలం నేపథ్యంలో చేబ్రోలు పీహెచ్సీ పరిధిలో అక్కడక్కడ జ్వరాలు ఉన్నాయని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని పీహెచ్సీ వైద్యురాలు డా.ఊర్మిళ తెలిపారు. చేబ్రోలులో శనివారం ఆమె మాట్లాడారు. కొత్త రెడ్డిపాలెంలో జ్వరాల బాధితులకు పరీక్షలు నిర్వహించామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వారిలో మెలియాయిడోసిస్ రోగ లక్షణాలు లేవన్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us