Download Now Banner

This browser does not support the video element.

యర్రగొండపాలెం: ఇద్దరు పిల్లల మృతదేహాలు లభ్యం కావడంతో తల్లడిల్లిపోయి రోదిస్తున్న తల్లి

Yerragondapalem, Prakasam | Sep 4, 2025
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పెద్ద బోయలపల్లి గ్రామంలో వెంకటేశ్వర్లు ముగ్గురు పిల్లలతో బైక్ పై వెళ్లి తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలిసినదే. ముగ్గురు పిల్లలలో ఇద్దరు పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో భర్త మృతి తో పాటు ఇద్దరు పిల్లలు మృతి చెందడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. మృతుని ఇంట్లో భార్య బంధువుల రోదనలు అక్కడ ఉన్న వారిని కలిచి వేశాయి. నాకెందుకు దేవుడా ఈ బ్రతుకు భర్త పిల్లలు లేకుండా నేను ఉండలేను అంటూ భార్య కన్నీరై మున్నీరై రోదిస్తుంది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Read More News
T & CPrivacy PolicyContact Us