Download Now Banner

This browser does not support the video element.

అసిఫాబాద్: ఆసిఫాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో కాళోజీ నారాయణ జయంతి వేడుకలు,పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే

Asifabad, Komaram Bheem Asifabad | Sep 9, 2025
ప్రజల గోడును తన రచనల ద్వారా వినిపించిన అక్షర యోధుడు కాళోజీ అని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. మంగళవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో నిర్వహించిన కాళోజీ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ యాసలో కవిత రాసిన మొట్టమొదటి కవి కాళోజీ అన్నారు. సాహితీ ప్రపంచంలో నిజమైన ప్రజాకవి ఆయన అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us