Download Now Banner

This browser does not support the video element.

కొత్తగూడెం: రూ.25 వేల లంచం తీసుకుంటూ విద్యానగర్‌లో ఏసీబీ అధికారులకు పట్టుబడిన వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నరసింహారావు

Kothagudem, Bhadrari Kothagudem | Aug 25, 2025
బ్రేకింగ్ ఏసిబి వలలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నర్సింహారావు ఓ ఫర్టిలైజర్ షాప్ యజమాని నుండీ రూ 25 వేలు తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడ్డాడు. యూరియా అమ్మకాల కోసం షో కాజ్ నోటీసు ఇచ్చి దాన్ని ఉపాసంహరించుకునేందుకు రూ 25 వేలు తన కార్యాలయం చుంచుపల్లి మండలం విద్యానగర్ లో తీసుకుంటు ఉండగా ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్ రెడ్ హ్యాండెడ్ గా సోమవారం పట్టుకున్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us