Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: రోడ్డు లేని గిరిజన తండాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలి : సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య

Sangareddy, Sangareddy | Sep 8, 2025
సంగారెడ్డి జిల్లాలోని అన్ని గిరిజన తండాలకు రోడ్డు సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాహనాలు వెళ్లలేని గిరిజన తండాలను గుర్తించాలని పేర్కొన్నారు. పీడబ్ల్యూడీ రోడ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఆఫీసర్లు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us