Download Now Banner

This browser does not support the video element.

కనిగిరి: విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతపై శ్రద్ధ వహించాలి: కనిగిరి మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి, చైర్మన్ అబ్దుల్ గఫార్

Kanigiri, Prakasam | Aug 23, 2025
కడిగిరి పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో వర్షాకాలపు పరిశుభ్రతపై విద్యార్థులకు మున్సిపల్ కమిషనర్ పి కృష్ణమోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. హ్యాండ్ వాష్ పై అవగాహన కల్పించి, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోకపోతే వచ్చే వ్యాధుల ను తెలియజేశారు . కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us