Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: ఓ మహిళ 10 కిలోల గంజాయితో పలాస రైల్వే స్టేషన్లో పట్టుబడినట్లు తెలిపిన సిఐ సూర్యనారాయణ

Srikakulam, Srikakulam | Sep 23, 2025
శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ మహిళ వద్ద ఉన్న లగేజీ బ్యాగ్ ను పరిశీలించగా సుమారు 10 కిలోల గంజాయి పట్టుబడినట్లు మంగళవారం సిఐ సూర్యనారాయణ మీడియాతో తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... గంజాయి ను స్వాధీనం చేసుకొని మహిళను రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us