Download Now Banner

This browser does not support the video element.

కొత్తగూడెం: ఈఎస్ఐ అమలులో సింగరేణి పర్సనల్ అధికారులు స్పష్టత ఇవ్వాలని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్

Kothagudem, Bhadrari Kothagudem | Sep 6, 2025
ఈఎస్ఐను కాంట్రాక్ట్ కార్మికులకు అమలు చేయాలని కోరుతూ శనివారం జనరల్ మేనేజర్ కు వినతి పత్రం అందజేసినట్లు జేఏసీ నాయకులు తెలిపారు.. ఈఎస్ఐ అమలులో సింగరేణి యాజమాన్యం స్వస్థత ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు...
Read More News
T & CPrivacy PolicyContact Us