Download Now Banner

This browser does not support the video element.

విజయనగరం: బస్సులో సీటు కోసం కొట్టుకున్న మహిళ, పురుషుడిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు: పార్వతీపురం ఆర్టీసీ డిపో మేనేజర్ కనకదుర్గ

Vizianagaram, Vizianagaram | Aug 31, 2025
ఈనెల 29న పార్వతీపురం -విశాఖ వెళ్లే బస్సులో సీటు కోసం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ గా మారింది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పార్వతీపురం డిపో అధికారులు మహిళతో పాటు సదరు వ్యక్తిపై చర్యలకు ఉపక్రమించారు. బూతులు తిట్టుకుంటూ పరస్పరం దాడి చేసుకుంటూ ఇతర ప్రయాణికులను ఇబ్బందికి గురి చేశారు. ఆర్టీసీ పరువుకు భంగం కలిగించిన వారిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు డిపో మేనేజర్ కనకదుర్గ తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us