Download Now Banner

This browser does not support the video element.

అక్రమంగా మద్యం తీసుకు వెళ్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Rajam, Vizianagaram | Mar 30, 2024
సంతకవిటి మండలం, జిఎస్ పురం గ్రామ సమీపంలో అక్రమంగా మద్యం తరలిస్తుండగా ఓ వ్యక్తిని ఎస్ఐ షేక్ శంకర్ మరియు సిబ్బంది శనివారం రాత్రి 7 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తి వద్ద నుంచి 50 బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఎవరైనా అక్రమంగా మద్యం తరలిస్తే కఠిన చర్యలు తప్పని హెచ్చరించారు. ఎన్నికల నిబంధనలను పాటించాలని సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us