Download Now Banner

This browser does not support the video element.

శ్రీశైలంలోని పాతాళగంగ ఇళ్ల మధ్యలో చిరుత పులి సంచారం భయాందోళనలో కాలనీవాసులు

Srisailam, Nandyal | Sep 7, 2025
శ్రీశైలంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది.ఆదివారం తెల్లవారుజామున పాతాళగంగ సమీపంలోని ఇళ్ల వద్ద చిరుత కనిపించడంతో స్థానికులు భయాందోళన చెందారు. అక్కడ ఉన్నవారు కేకలు వేయడంతో ఆ తర్వాత అది పంప్ హౌస్ వైపు పారిపోయింది. ఈ ఘటనతో పాతాళగంగ వాసులు ఆందోళనలో ఉన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us