Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: చంద్రగ్రహణం సందర్భంగా నేడు రాత్రి 9.56నుండి సింహాచలం శ్రీ వరహాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం మూసివేత. కార్యనిర్వహణ అధికారి

India | Sep 7, 2025
ఆదివారం) రాత్రి 9.56 నిమిషాల నుండి 08-09-2025 ఉదయం 1.24 నిమిషాల వరకు జరుగు చంద్రగ్రహణం కారణంగా శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయ తలుపులు సంప్రదాయరీతుల ప్రకారం మూసివేయబడెనని,ఈ గ్రహణం సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 9:56 గంటల నుండి సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 1:24 గంటల వరకు ఉంటుంది.​ఈ సందర్భంగా ఆలయ సంప్రదాయాల ప్రకారం ఆలయ తలుపులను మూసివేశారు. మూసివేయడానికి ముందు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రక్రియలో ఆలయ స్థానాచార్యులు టి.పి. రాజగోపాల్, ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, ఇతర అర్చకులు, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు. ​
Read More News
T & CPrivacy PolicyContact Us