Download Now Banner

This browser does not support the video element.

మేడిపల్లి: విద్యుత్ షాక్ తో గేదె మృతి వేదనలో రైతు గంగ నర్సయ్య భీమారం

Medipalle, Jagtial | Jun 5, 2025
జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని భీమారం మండలం ఒడ్యాడ్ గ్రామంలోని గంగనర్సయ్య అనే రైతుకు చెందిన గేదె గురువారం విద్యుత్ షాక్ తో మృతి చెందింది. గంగ నర్సయ్య తన గేదెను పొలంలో మేత కోసం తీసుకువెళ్లాడు. గేదె మేత మేస్తూ సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభానికి తాకి షాక్కు గురైంది. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. బాధితుడిని ఆదుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us