Install App
rudra.123
This browser does not support the video element.
నాగర్ కర్నూల్: రైతులు రసాయన ఎరువులను అధిక మొత్తంలో వాడకూడదు: జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్
Nagarkurnool, Nagarkurnool | Aug 23, 2025
రైతులు రసాయన ఎరువులను అధికంగా వాడితే పంట దిగుబడును తగ్గుతాయని నేల దెబ్బతింటుందని జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోషం అన్నారు. అచ్చంపేట నియోజకవర్గం లోనీ ఉప్పునుంతలలో శనివారం ఆగ్రో రైతుసేవా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!