Download Now Banner

This browser does not support the video element.

పాణ్యం: మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కూటమి ప్రభుత్వం నికి సవాల్,తన పై వేసిన భూ కబ్జా ఆరోపణలు నిరూపించాలి

India | Sep 2, 2025
ప్రభుత్వం వచ్చి సంవత్సరం నర అవుతుంది..ఎలక్షన్స్ ముందు కబ్జా అన్నారు మరి.. ఇన్నాళ్లు ఎందుకు తియ్యలేకున్నారు.. ఎక్కడ కబ్జా చేశాను అని.. కల్లూరు అర్బన్ 30 వ వార్డు షరీఫ్ నగర్ లో మాజీ MLA,కాటసాని రాంభూపాల్ రెడ్డి , కూటమి ప్రభుత్వానికి సవాల్.. విసరడం జరిగింది తనపై భూకబ్జా ఆరోపణలు నిరూపించాలని తెలియజేయడం జరిగింది
Read More News
T & CPrivacy PolicyContact Us