Download Now Banner

This browser does not support the video element.

పిఠాపురం: పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం మట్టి విగ్రహంతో పూజలు జరుపుకుందాం డాక్టర్ గుండు గంగాధర్

Pithapuram, Kakinada | Aug 25, 2025
మట్టి విగ్రహాలతోనే వినాయక చవితి పండుగను జరుపుకుని పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని డాక్టర్ గుండు గంగాధర్ విజ్ఞప్తి చేశారు . కాకినాడ జిల్లా పిఠాపురం జై గణేష్ ఆలయం వద్ద సోమవారం సాయంత్రం 4 గంటలకు విజయ ఆర్థో అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.సందర్భంగా డాక్టర్ గంగాధర్ మీడియాతో మాట్లాడారు
Read More News
T & CPrivacy PolicyContact Us