Download Now Banner

This browser does not support the video element.

పలమనేరు: బైరెడ్డిపల్లి: పొలం విషయంలో వికలాంగుడిపై మరో వర్గం దాడి, సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్

Palamaner, Chittoor | May 21, 2025
బైరెడ్డిపల్లి: సామాజిక మాధ్యమాల్లో బుధవారం రాత్రి ఓ వీడియో వైరల్ అయింది. ఓ వికలాంగుని పై మరో వర్గం విచక్షణ రహితంగా దుర్భసలాడుతూ దాడి చేయడం అందులో రికార్డ్ అయ్యాయి. కాగా గాయపడిన వికలాంగుడు రామకృష్ణ, దాడి చేసిన వ్యక్తి రెడ్డప్పరెడ్డి కుటుంబీకులు అని చెప్పి సామాజిక మధ్యమాల్లో వైరల్ చేశారు. కాగా ఘటనపై నిజా నిజాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us