చౌదరిగూడ మండలం లాల్ పహాడ్ వద్ద ఏర్పాటు చేసిన రెడ్ హిల్స్ వెంచర్పై అధికారులు స్టేటస్ కో నిర్ణయం సముచితం కాదని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా షాద్ నగర్ ఎంపీడీవో కార్యాలయం ఎదుట భాదితులు ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కొంత మంది వెంచర్ ద్వారా ప్లాట్లను కొన్నామని దౌర్జన్యం చేసి తమ ఇళ్ల స్థలాల్లో నిర్మాణాలు జరగకుండా అడ్డుకుంటున్నారని పేర్కొన్నార