Download Now Banner

This browser does not support the video element.

తాడిపత్రి: తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం,1050 మంది బలగాలతో బందోబస్తు, జిల్లావ్యాప్తంగా ఉన్న అదనపు బలగాలు తాడిపత్రికి మోహరింపు

India | Aug 31, 2025
తాడిపత్రిలో ఉద్రిక్తత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న దాదాపు 600 మంది పోలీసులు హుటాహుటిన తాడిపత్రికి బయలుదేరారు. పట్టణంలో ఇప్పటికే 428 పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. అందులో ఒక అడిషనల్ ఎస్పీ, ఐదుగురు సీఐలు, 10 మంది ఎస్సైలు, స్పెషల్ పార్టీ పోలీసులు ఉన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us