Download Now Banner

This browser does not support the video element.

హిందూపురం వైసిపి కార్యాలయంలో డిజిటల్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త దీపికమ్మ

Hindupur, Sri Sathyasai | Oct 1, 2025
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త "TN దీపికమ్మ పాల్గొన్న వైసీపీ శ్రేణులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పడే కష్టాలను బాధలను ఈ డిజిటల్ బుక్ లో పొందుపరచవచ్చని కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను పక్కనపెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో నాయకులు, అధికారులు పెట్టే ఇబ్బందులను ఈ డిజిటల్ బుక్ లో పొందుపరిస్తే రేపు జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు ట్రాన్స్ఫర్ లేదా రిటైర్ అయిన
Read More News
T & CPrivacy PolicyContact Us