నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు 20 లక్షల నష్ట పరిహారం ఇస్తామని ప్రకటించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ధన్యవాదాలు తెలిపిన మంత్రి వాకిటి శ్రీహరి గారు, ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి మరియు మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి . త్వరితగిన భూసేకరణ ప్రక్రియ ముగిస్తామని మంత్రి వాకిటి శ్రీహరి గారు, ఎమ్మెల్యే డా చిట్టెం పర్ణిక రెడ్డి గారు మరియు శివ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి చెప్పారు.