నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రిట్టవానిపాలెం లో గురువారం 60 కిలోల గంజాయిని రెండు కార్లు ఒక ద్విచక్ర వాహనం 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని ఎనిమిది మంది అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేశామని నర్సీపట్నం డిఎస్పి పి శ్రీనివాసరావు గురువారం సాయంత్రం వెల్లడించారు.