Download Now Banner

This browser does not support the video element.

రాజేంద్రనగర్: సరూర్నగర్ చెరువు వద్ద వినాయక నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ పాటిల్

Rajendranagar, Rangareddy | Sep 2, 2025
సరూర్ నగర్ చెరువు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్తో కలిసి కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ సరూర్ నగర్ చెరువును పరిశీలించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. వినాయక నిమజ్జన ఏర్పాట్లు సక్రమంగా జరగకపోతే పోరాటం చేస్తానని కార్పొరేటర్ హెచ్చరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us